క్రిస్మస్ గూర్చి నిజమైన సత్యం
ప్రజలు గొఱ్ఱెలతో సరిపోల్చబడినారు. మరి గొఱ్ఱెలకు ప్రశ్నించకుండా గుంపును అనుసరించి వెళ్లే నైజముంటుంది. యేసు వచ్చి మనము ప్రతి విషయాన్ని దేవుని వాక్యముతో పరీక్షించుకోవాలని బోధించారు. పరిసయ్యులు మానవ సంప్రదాయాలకు ఎక్కువ విలువ యిచ్చారు. యేసు దేవుని వాక్యాన్ని హెచ్చించారు. మనం దేవుని ప్రతి మాట వలన జీవించాలి - దేవుని వాక్యానికి వ్యతిరేకముగా ఉన్న ప్రతి..