దశమభాగం కాదు - ఇవ్వడం కొత్త నిబంధన ఆజ్ఞ
ఈనాడు క్రైస్తవులు అనేక విషయాల్లో పాత నిబంధన క్రింద జీవిస్తున్నారు. పెంతెకోస్తు రోజున కొత్త నిబంధన స్థాపింపబడిందనే విషయాన్ని వారు ఇంకా గుర్తెరుగలేదు. అది ఎలా ఉంటుందంటే 1947వ సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందనే విషయాన్ని దేశ ప్రజలు తెలుసుకోలేనట్లుగా ఉంటుంది. ఆ విషయం తెలియని వ్యక్తిని మీరు ఒకసారి ఊహించగలరా? క్రైస్తవులు పాత నిబంధన క్రింద..