దేవుని చిత్తములో జీవించుట (1వ భాగము)
"సమస్తమును ఆయన మూలమున జరుగుచున్నవి" (రోమా 11:36). ఆత్మవిషయమై దీనులైనవారికే పరలోకరాజ్యము చెందుతుందని యేసు చెప్పారు (మత్తయి 5:3). పరలోకమందున్న తన తండ్రి చిత్తము చొప్పున చేయువాడే ఆ రాజ్యములో ప్రవేశించునని కూడా ఆయన చెప్పారు (మత్తయి 7:21).