ప్రభువు రాకడ కొరకు సిద్ధపాటు
యేసు ఆయన రాకడ గూర్చి శిష్యులకు మత్తయి 24వ అధ్యాయములో చెప్పినప్పుడు, వారు మెళకువ కలిగి సిద్ధపాటుతో ఉండాలని ఒకటి కంటే ఎక్కువ సార్లు నొక్కి చెప్పారు (మత్తయి 24:42,44; 25:13). అందువలన ఎల్లవేళలా ఆత్మీయముగా మెళకువ కలిగి సిద్ధపాటుతో ఉండుట ప్రవచన సత్యముల గూర్చిన జ్ఞానము కంటే అన్ని విషయములలో ప్రాముఖ్యమైనది. మత్తయి 25వ అధ్యాయములో (మత్తయి 24వ అధ్యాయములో..